తానూర్: రైతులకు అందుబాటులో ఎరువులు

82பார்த்தது
తానూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మంగళవారం నుండి ఎరువులు అందుబాటులో ఉంటాయని సీఈఓ భూమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా బస్తా ధర రూ. 267, 10. 26. 26 బస్తా ధర రూ. 1, 470, డీఎపీ బస్తా ధర రూ. 1, 350 ఉందన్నారు. ఎరువులు కావలసిన రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ తో కార్యాలయానికి వచ్చి ఎరువులు తీసుకెళ్లాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி