విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్

54பார்த்தது
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బుధవారం పర్యటించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. అంతరం మొక్కలు నాటారు. విద్యార్థులెవరైనా మత్తు పదార్థాల సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி