విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఎంపిడిఓ

63பார்த்தது
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఎంపిడిఓ
లోకేశ్వరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మంగళవారం ఎంపిడిఓ సోల్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కోరారు. పంచాయితీ కార్యదర్శి గంధం వినయ్ సాయి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி