అనాథ బాలికకు ఆర్థిక సాయం అందజేత

83பார்த்தது
అనాథ బాలికకు ఆర్థిక సాయం అందజేత
తానూర్ మండలంలోని బేల్తరోడ గ్రామంలో ఇటీవల అమ్మను కోల్పోయిన దుర్గ కు నిర్మల్ జిల్లా మేర సంఘం ద్వారా తనవంతు చేయూతగా మంగళవారం రూ. 56040 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గోప సాయినాథ్, గంగాధర్, నగనాథ్ పటేల్, అశోక్ , శ్రీనివాస్, దతత్రి మురళీధర్, బీంరావు, ఉమేష్ శంకర్, మోహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி