గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

55பார்த்தது
ఎగువ కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 100 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు గురువారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత ప్రాజెక్టు పూర్తిగా నిండి ఉన్నట్లు తెలిపారు. మీషన్ భగీరథ కు 20 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி