మున్నూరు కాపు వసతి గృహానికి రూ. 1, 01, 000 విరాళం

77பார்த்தது
మున్నూరు కాపు వసతి గృహానికి రూ. 1, 01, 000 విరాళం
బాసర మండల కేంద్రంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో చేపడుతున్న మున్నూరు కాపు వసతిగృహం, నిత్యాన్నదాన సత్రం కొరకు విరాళాలు సేకరిస్తున్నారు. గురువారం ఎల్లమ్మ గుట్టకు చెందిన యండేలా సాగర్ 1, 01, 000 రూపాయలు విరాళంగా ముధోల్ నియోజకవర్గ అధ్యక్షులు రాళ్ళ రమేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி