ముధోల్: ఆలయంలో చోరీకి యత్నం.. దొంగను పట్టుకున్న గ్రామస్తులు

73பார்த்தது
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం కారేగాం ఎల్లమ్మ ఆలయంలో గురువారం రాత్రి చోరీకి యత్నించిన దొంగను గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామాస్తుల వివరాల ప్రకారం గ్రామ సమీమపంలో ఉన్న ఎల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు చొరబడి ఆలయంలోని హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశారు. గమనించిన స్థానికులు గ్రామస్థులకు సమాచారం అందించారు. ఒకరు పారిపోగా మరొకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி