రేపు ముధోల్ కు ఎంపీ రాక

70பார்த்தது
రేపు ముధోల్ కు ఎంపీ రాక
ముధోల్ మండల కేంద్రానికి బుధవారం ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ రానున్నట్లు బిజెపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముధోల్ పోలీస్ స్టేషన్ నుండి లోకేశ్వరం మండలం పంచ గుడి వరకు రోడ్డు ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி