లోకేశ్వరం మండల కేంద్రంలో మొహర్రం వేడుకలు

80பார்த்தது
లోకేశ్వరం మండల కేంద్రంలో సోమవారం రాత్రి మొహర్రం వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానికంగా గల తక్కె వద్ద పీరీలను అందంగా అలంకరించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పలు పీరీలను గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. పలువురు భక్తులు తక్కెల వద్ద మలీదలు చేసి వారి వారి మొక్కలను తీర్చుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி