గీత కార్మికులకు రక్షణ కవచాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

56பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్మికుల రక్షణకు అందిస్తున్న కాటమయ్య రక్షణ కవచాలను సోమవారం లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని అయా గ్రామాల కల్లుగీత కార్మికులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న రక్షణ కవచాలను గౌడ కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி