బాలిక అదృశ్యం.. కేసు నమోదు

68பார்த்தது
బాలిక అదృశ్యం.. కేసు నమోదు
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం అంతర్నీ గ్రామంలో బాలిక అదృశ్యమైన ఘటన మంగళవారం జరిగింది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం రాథోడ్ రమేష్ కూతురు రాథోడ్ వర్ష (05) సోమవారం గ్రామంలోని వినాయకుడిని చూడడానికి వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. గ్రామంలో ఆచూకీ కోసం వెతికినప్పటికీ ఎక్కడ లభించకపోవడంతో మంగళవారం పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி