లోకేశ్వరం: వ్యక్తి అదృశ్యం

50பார்த்தது
లోకేశ్వరం: వ్యక్తి అదృశ్యం
వ్యక్తి అదృశ్యమైన ఘటన మంగళవారం లోకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ధర్మోర గ్రామానికి ఎర్రన్న గత నెల 29న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో భార్య భోజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

தொடர்புடைய செய்தி