లోకేశ్వరం: పిడుగు పాటుతో ఎద్దు మృతి

77பார்த்தது
లోకేశ్వరం: పిడుగు పాటుతో ఎద్దు మృతి
పిడుగు పాటుతో ఎద్దు మృతి చెందిన ఘటన మంగళవారం లోకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగర్ తండా కి చెందిన రైతు రాథోడ్ బలరాం తన చేనులో మేత కోసం వెళ్లిన సమయంలో పిడుగు పడడంతో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దాదాపు ఎద్దు విలువ రూ 70, 000 బాధిత రైతు తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

தொடர்புடைய செய்தி