కౌన్సిల్ సమావేశాలకు బయలుదేరిన దిలావర్‌పూర్ పీఆర్టియు నాయకులు

73பார்த்தது
కౌన్సిల్ సమావేశాలకు బయలుదేరిన దిలావర్‌పూర్ పీఆర్టియు నాయకులు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మంగళవారం జరిగే 35వ పీఆర్టియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు దిలావర్‌పూర్ మండల పీఆర్టియు నాయకులు ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు. మండల ప్రధాన కార్యదర్శి ఈరవత్రి నరేష్ కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుంటా అశోక్, రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி