కర్ర వినాయకున్ని దర్శించుకున్న ఆర్డీఓ

69பார்த்தது
కర్ర వినాయకున్ని దర్శించుకున్న ఆర్డీఓ
కుబీర్ మండల సరిహద్దు మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయకున్ని భైంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయాయను సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ర వినాయకుని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయనతో పాటుగా నిర్మల్ జిల్లా తపస్ గౌరవాధ్యక్షుడు జి. రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி