పాలిథీన్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు

57பார்த்தது
భైంసా: నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత పాలిథీన్ వస్తువులు విక్రయిస్తున్న దుకాణాలపై పురపాలక అధికారులు దృష్టి సారించారు. బుధవారం పట్టణంలోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. 60 కేజీల పాలిథిన్ వస్తువులను స్వాదినం చేసుకున్నారు. నిబంధనలు అతిక్ర మిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇన్ఛార్జి కమిష నర్ సుదర్శన్ రెడ్డి, శానిటరీ ఇన్ స్పెక్టర్ అనీస్, జవాన్ మోతిరాం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி