ఎడ్ల బండిపై గణేశ్ శోభాయాత్ర

60பார்த்தது
భైంసా పట్టణంలో ఆదివారం గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభం అయ్యింది. పలు గణేష్ మండపాల సభ్యులు సంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఓ గణేశ్ మండప సభ్యులు వినూత్నంగా ఎడ్ల బండిపై శోభాయాత్ర అందరిని ఆకట్టుకుంది. సంప్రదాయంగా గడ్డేన్న సుద్దవాగు ప్రాజెక్టు తరలించి నిమజ్జనం చేశారు.

தொடர்புடைய செய்தி