రైతులు పంటల వివరాలు నమోదు చేసుకోవాలి

76பார்த்தது
రైతులు పంటల వివరాలు నమోదు చేసుకోవాలి
రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఏఈఓ వాగ్మారే ప్రవీణ్ అన్నారు. సోమవారం ముధోల్ మండల కేంద్రంలో రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించి వివరాలు నమోదు చేశారు. పంట సాగు వివరాలు నమోదు చేసుకోవడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా పంట కొనుగోలు సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తదని వివరించారు.

தொடர்புடைய செய்தி