మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

64பார்த்தது
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ కలిగి ఉంటుందని కార్యదర్శి సహేందర్ అన్నారు, వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం తానూర్ మండలంలోని కోలూర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా పాటుపడాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி