ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మండల కమిటీ ఎన్నిక

72பார்த்தது
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మండల కమిటీ ఎన్నిక
లోకేశ్వరం మండలం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మండల నూతన కమిటీ ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎం. ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా ఎం. రాజు, డి. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జి. చంద్రశేఖర్, కార్యదర్శి బి. ఎర్రన్న, కోశాధికారి జి. గంగాధర్ ను ఎన్నుకున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி