భైంసా: డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక

67பார்த்தது
భైంసా డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అబ్దుల్ బషీర్, అధ్యక్షులుగా భోండ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డి. విలాస్, కత్తుల్వార్, దేవేందర్, కార్యదర్శిలుగా కుంట రాజేశ్వర్, రామకృష్ణ, కోశాధికారి గంధం వెంకటేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி