సుగుణక్కను గెలిపించాలి

60பார்த்தது
సుగుణక్కను గెలిపించాలి
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్కను గెలిపించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం జన్నారం మండలంలోని ఇందన్పల్లి, తదితర గ్రామాల శివారులలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను ఆయన కలిశారు. ఉపాధి కూలీల రోజు వేతనం రూ. 400 కు పెంచుతామన్నారు ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி