సీఎం ప్రసంగం వినేందుకు తరలివచ్చిన రైతులు

85பார்த்தது
సీఎం ప్రసంగం వినేందుకు తరలివచ్చిన రైతులు
రైతు రుణమాఫీ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని వినేందుకు ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి రైతులు భారీగా తరలివచ్చారు. రైతు రుణమాఫీ సందర్భంగా గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను, రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాల్లో ఉన్న రైతు వేదికల వద్ద రైతులు సీఎం ప్రసంగాన్ని విన్నారు.

தொடர்புடைய செய்தி