స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాలి

67பார்த்தது
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రభుత్వం 50 శాతం సీట్లను కేటాయించాలని మంగళవారం ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్ కోరారు. జన్నారంలో ఆమె మాట్లాడారు. సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేసే శక్తి మహిళలకు ఎక్కువగా ఉంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కువ సీట్లను మహిళలకు కేటాయించాలన్నారు. అలాగే మహిళలు కూడా పోటీ చేయడానికి ముందుకు రావాలని ఆమె కోరారు.

தொடர்புடைய செய்தி