మరణించి జీవించడంతో మానవ జన్మ చరితార్థం

80பார்த்தது
మరణించి జీవించడంతో మానవ జన్మ చరితార్థం
సూర్యాపేటకు చెందిన స్పందన శరీర అవయవ దాన సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అవయవదాన సంస్థల ఐక్య కార్యాచరణ సమావేశం పట్టణ శివారు వికాస్ ఫార్మసీ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు గుండా రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులు రాష్ట్ర ఐక్యవేదిక కన్వీనర్ గంజి ఈశ్వర్ లింగం, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హాజరైన జిల్లా కన్వీనర్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

தொடர்புடைய செய்தி