అంతరాష్ట్ర సరిహద్దు వెంట నిఘా

69பார்த்தது
అంతరాష్ట్ర సరిహద్దు వెంట నిఘా
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో బాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలు నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దు వెంటనిఘా ఉంచామని జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల 70లక్ష నగదు, 23 లక్షల 10 వేల విలువ గల మద్యం, 22 వేల విలువగల గంజాయి, 5 కోట్ల 73 లక్షల విలువగల ఆభరణాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி