నర్సరీలలో మొక్కలను సిద్ధం చేసిన అధికారులు

69பார்த்தது
నర్సరీలలో మొక్కలను సిద్ధం చేసిన అధికారులు
నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నర్సరీలలో మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే మొక్కలు నాటుతామని అధికారులు చెప్పుకొచ్చారు. మొక్కల పెంపకంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు వెళతామన్నారు.

தொடர்புடைய செய்தி