పిల్లలకు విద్యతోపాటు విలువలను నేర్పించాలి

57பார்த்தது
పిల్లలకు విద్యతో పాటు, విలువలను నేర్పించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ప్రధానోపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డివిఎం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో నిర్వహించిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలకు విద్యాబుద్ధులు ఇవ్వాలని, ఆస్తులు కాదని, దానిని పరిపూర్తి చేసేది ఉపాధ్యాయులపై ఉందని అన్నారు.

தொடர்புடைய செய்தி