చప్పట్లతో సంఘీభావం తెలిపిన నకిరేకల్ ప్రజలు

1534பார்த்தது
చప్పట్లతో సంఘీభావం తెలిపిన నకిరేకల్ ప్రజలు
ఈరోజు జనతా కర్ఫ్యూ లో భాగంగా ప్రధాన మంత్రి పిలుపుమేరకు నకిరేకల్ పట్టణ వాసులు ఐదు గంటలకు చప్పట్లతో అందరికీ సంఘీభావం తెలిపారు. డాక్టర్లకు, పోలీస్ సిబ్బందికి మరియు మీడియాకు, మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி