నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి

63பார்த்தது
నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి
వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్రలు అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్గొండ జిల్లా హాలియా సమీపంలోని 14 వ మైలు రాయి వద్ద నిర్వహించే గణేష్ విగ్రహల నిమజ్జన ప్రదేశాన్ని వారు అధికారులతో కలిసి సందర్శించారు. గణేష్ నిమజ్జనం సందర్బంగా అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி