నల్గొండ జిల్లా దేవరకొండలోని పలు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జోరుగా నడుస్తుంది. ఎగ్జామ్ నిర్వాహకులు ఒక్కో పరీక్షకు రేటు నిర్ణయించి విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేసి మాస్ కాపీయింగ్ కు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండడంతో పరీక్ష నిర్వహణకు కాసుల వర్షం కురుస్తుందట.