అచ్చెన్న రిక్వెస్ట్‌కు ఓకే చెప్పిన మంత్రి తుమ్మల

72பார்த்தது
అచ్చెన్న రిక్వెస్ట్‌కు ఓకే చెప్పిన మంత్రి తుమ్మల
తెలంగాణ విత్తనాలు ఏపీకి పంపించనున్నారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు రిక్వెస్ట్ మేరకు 15 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు ఆ రాష్ట్రానికి పంపించేందుకు మంత్రి తుమ్మల అంగీకారం తెలిపారు. కిలో రూ.90 చొప్పున అమ్మేందుకు అంగీకారం తెలిపారు. విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, హమాలీ సహా అన్ని ఖర్చులు కలిపి రూ.86 చొప్పున తెంగాణకుకు గిట్టుబాటు అవుతుండగా.. ఏపీకి ఎగుమతి చేయడంతో కిలో రూ.4 లాభం తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌కు లభించనుంది.

தொடர்புடைய செய்தி