వేములవాడ రాజన్న సన్నిధిలో మంత్రి కొండా సురేఖ(వీడియో)

60பார்த்தது
వేములవాడ రాజన్నను మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. సోమవారం కుటుంబంతో కలిసి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనవడి పుట్టు వెంట్రుకల మొక్కలు స్వామివారికి చెల్లించుకున్నామని తెలిపారు. గతంలో కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చామన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఈవోను కూడా మార్చామని గుర్తు చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.

தொடர்புடைய செய்தி