నేటి అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు

54பார்த்தது
నేటి అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు
బంగ్లాదేశ్-భారత్ మధ్య నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా చివరి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ దృష్ట్యా మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైలు స‌మ‌యం పొడిగించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇక ఆర్టీసీ కూడా అద‌న‌పు బ‌స్సులు న‌డ‌ప‌నుంది. నేటి అర్ధరాత్రి వరకు బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు, ఉప్ప‌ల్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

தொடர்புடைய செய்தி