దేశంలో మరోసారి రామరాజ్య స్థాపన కోసం కృషి: ఎంపీ

82பார்த்தது
దేశంలో మరోసారి రామరాజ్య స్థాపన కోసం కృషి: ఎంపీ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఎల్ఐజిలోని దత్త పీఠంలో అయోధ్య రామమందిరానికి పంపేందుకు బంగారు, వెండి లోహలతో తయారు చేసిన ధనస్సుకి ఆదివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లా శ్రీనివాస శాస్త్రీ 13కిలోల వెండి, కిలో బంగారంతో దీనిని తయారు చేయించారు. ఈ సందర్భంగా దాతను ఎంపీ అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో మరోసారి రామరాజ్య స్థాపన కోసం కృషి జరుగుతోందన్నారు.

தொடர்புடைய செய்தி