పాఠశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి

68பார்த்தது
పాఠశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి
హత్నూర మండలం సికిండ్లపూర్ పాఠశాలను మండల నోడల్ అధికారి శ్రీనివాస్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி