నవరాత్రులలో ప్రత్యేకత చాటుకున్న ముస్లిం సోదరులు

72பார்த்தது
వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఒకటో వార్డు జగన్నాధ రావు కాలనీలో గంధర్వ సేన యూత్, కాలనీలోని ముస్లిం మైనారిటీ పెద్దలు సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించటంతో నర్సాపూర్ పట్టణంలోనే ఒకటో వార్డు జగన్నాధ రావు కాలనీ వాసులు ఒక ప్రత్యేకత చాటుకున్నారు. హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ముస్లిం యువకులే ముందుండి ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్వం అని పలువురు కొనియాడారు.

தொடர்புடைய செய்தி