యువకుడు మిస్సింగ్.. కేసు నమోదు

69பார்த்தது
యువకుడు మిస్సింగ్.. కేసు నమోదు
సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన ముచ్కూరి శేఖర్(32) అదృశ్యమయ్యారని స్థానిక ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. గత 15 రోజుల నుంచి ఆయన మద్యం తాగుడు మానేసాడని, దాంతో మతిస్థిమితం లేక పిచ్చిగా వ్యవహరించాడని చెప్పారు. గత రెండు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని, ఎంత వెతికినా. ఆచూకీ దొరకక ఆయన సోదరుడు విట్టల్ ఇచ్చిన ఫిర్యాదుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி