సాంఘిక బహిష్కరణపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ

82பார்த்தது
సాంఘిక బహిష్కరణపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ
గౌతోజిగూడ గ్రామంలో ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న దళిత యువకులు అర్జున్, చంద్రం డప్పులు కొట్టడాన్ని నిరాకరించడంతో సాంఘిక బహిష్కరణ చేసిన సంఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈ నెల 26న విచారణ చేస్తుందని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్, డిబిఎఫ్ నేతలు దుబాషి సంజివ్, దాసరి ఎగొండ స్వామి, హన్మకొండ దయాసాగర్, కాళ్ళకల్ నర్సింహ్మలు ఒక ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி