శోభాయాత్రలో బ్యాండ్ వాయిస్తూ అలరించిన మాజీ ఎమ్మెల్యే

63பார்த்தது
మెదక్ జిల్లా, నియోజకవర్గంలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనం వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం సందడి చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో తిరుగుతూ, వినాయకుల పూజల్లో ఆమె పాల్గొన్నారు. స్థానిక వినాయక విగ్రహం శోభయాత్రలో బ్యాండ్ వాయిస్తూ భక్తులను అలరించారు. పద్మా దేవేందర్ రెడ్డి బ్యాండ్ వాయించడంతో యువకులు నృత్యాలు చేశారు.

தொடர்புடைய செய்தி