కార్మికులకు మున్సిపాలిటీ ప్రకారం ఇంటి అద్దె చెల్లించాలి

58பார்த்தது
కార్మికులకు మున్సిపాలిటీ ప్రకారం ఇంటి అద్దె చెల్లించాలి
రామకృష్ణాపూర్ పట్టణ పరిధిలోని సింగరేణి కార్మికులకు మున్సిపాలిటీ ప్రకారం ఇంటి అద్దె చెల్లించాలని హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు జె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆర్కేపీ సీహెచ్పీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఏర్పడి ఐదేళ్లు గడుస్తున్నా వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కార్మికులకు మున్సిపాలిటీ హెచ్ఆర్ఏ చెల్లించడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி