శ్రీ చైతన్య విద్యాసంస్థల అవినీతిపై విచారణ జరిపించాలి

52பார்த்தது
శ్రీచైతన్య విద్యాసంస్థల అవినీతిపై సీబీఐ, ఈడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కనీస మౌలిక వసతులు కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி