ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ

67பார்த்தது
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, ప్రత్యామ్నాయంగా బీజేపీని కోరుకుంటున్నారని పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మంచిర్యాలలో బీజేపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని తెలిపారు. పార్టీ సభ్యత్వం, పట్టభద్రుల ఓటరు నమోదు పెద్దఎత్తున చేపట్టాలని సూచించారు.

தொடர்புடைய செய்தி