25 లోపు ఎన్ఎంఎస్ఎస్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి

63பார்த்தது
25 లోపు ఎన్ఎంఎస్ఎస్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి
2024- 25 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ కు ఈనెల 25 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. జనరల్, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ ఎస్టీ, పీహెచ్సీ విద్యార్థులు రూ. 50 రుసుం చెల్లించి చేసుకున్న దరఖాస్తుల హార్డ్ కాపీలను 26వ తేదీన డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி