విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకోవాలి

52பார்த்தது
విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకోవాలి
మంచిర్యాల జిల్లాలో విద్యుత్ మీటర్లు అవసరమున్న వారు దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. సంస్థ సీఎండీ ఆదేశాల మేరకు రూ. 938కే విద్యుత్ మీటర్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకొని జీరో బిల్లు రాని వినియోగదారులు ఈనెల 17న జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

தொடர்புடைய செய்தி