పలుమార్లు 100కు డయల్ చేసిన వ్యక్తికి ఏడు రోజుల జైలు

61பார்த்தது
పలుమార్లు 100కు డయల్ చేసిన వ్యక్తికి ఏడు రోజుల జైలు
అతిగా మద్యం సేవించి డయల్ వందకు ఫోన్ చేసి గ్రామంలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి చెన్నూర్ కోర్టు మెజిస్ట్రేట్ రవి ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. జైపూర్ మండలం రసూల్ పల్లికి చెందిన రాజు అనే వ్యక్తి అతిగా మద్యం సేవించి పలుమార్లు 100కు ఫోన్ చేసి పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గ్రామంలో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు జడ్జి జైలు శిక్ష విధించారు.

தொடர்புடைய செய்தி