మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష

56பார்த்தது
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి మెజిస్ట్రేట్ ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు కోటపల్లి ఎస్సై తెలిపారు. వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్ కూలీ మధ్య సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. చెన్నూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా గా నేరం రుజువు కావడంతో ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వెల్లడించారు.

தொடர்புடைய செய்தி