బిజెపి సభ్యత్వ నమోదును ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు

72பார்த்தது
బిజెపి సభ్యత్వ నమోదును ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు
మందమర్రి మండలంలో బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునందన రావు అధ్యక్షతన స్థానిక బిజెపి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ అభివృద్ధికై అందరూ సభ్యత్వాన్ని చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గమ్మ అశోక్, అందుగుల శ్రీనివాస్, డి. వి దీక్షితులు, పోశం, శంకరి, రాజేందర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி