విద్యుత్ మీటర్లు లేని వారు దరఖాస్తు చేసుకోండి

70பார்த்தது
విద్యుత్ మీటర్లు లేని వారు దరఖాస్తు చేసుకోండి
విద్యుత్ మీటర్లు లేని వారు కేవలం 825 రూపాయలు చెల్లించి కొత్త విద్యుత్ మీటర్ లకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఈ శ్రావణ్ కుమార్, డిఈ రాజన్న తెలిపారు. గురువారం బెల్లంపల్లి మండలం బూదాకలాన్ గ్రామంలో పలు గృహాలకు కొత్త విద్యుత్ మీటర్లు అమర్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగి విద్యుత్ మీటర్ లేనివారు తక్కువ ధరకు అందిస్తున్న మీటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி