ప్రజా పాలన దినోత్సవం జయప్రదం చేయాలి

67பார்த்தது
ప్రజా పాలన దినోత్సవం జయప్రదం చేయాలి
బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జరిగే ప్రజాపాలన దినోత్సవం జయప్రదం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత పిలుపునిచ్చారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పొందిన లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు.

தொடர்புடைய செய்தி